Sunday, October 24, 2010
డిటెన్షన్ విదానాన్ని రద్దు చేయాలని ధర్నా
ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రస్తుత విద్యాసంవత్సరానికి డిటెన్షన్ విదానాన్ని రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ విద్యార్థి విభాగం ఆధ్వర్యంల్లో ఉస్మానియా యూనివర్శిటి పరిపాలన భవనం ముందు అంధోళన నిర్వహించారు.తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా విద్యార్థులు చురుకుగా పాల్గొనడం వలన విద్యార్థులు పరీక్షలు సరిగ్గ రాయలేకపొయారని అందువలన డితెన్షన్ విదానాన్ని రద్దు చేసి వారిని రెండవ సెమిస్టర్ కి ప్రమోట్ చేసి మళ్ళి రాసేందుకు అవకాశం కల్పించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ విద్యార్థి విభాగం యూనివర్శిటి అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గోన్నారు.
Labels:
ధర్నాలు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment