తెలంగాణాకు ప్రత్యేక ఎపిపిఎస్ ను నిర్వహించడంలో విఫలం ఐన ప్రజాప్రతినిధులు తెలంగాణను తెస్తారా? అంటూ ప్రజాప్రతినిధుల వైఖరికి నిరసనగా ఆర్ట్స్ కాలేజ్ ముందు రోడ్దుపై రాస్తారోకో నిర్వహించి అనంతరం దిష్టిబొమ్మను దగ్ధం చేసారు. ఈ కార్యక్రమంలో బండారి వీరబాబు,నెమ్మాది రవి,గెళ్లు శ్రీనివాస్,మర్రీ అనిల్,శ్రీహరి,లోకేష్ యాదవ్,శ్రీధర్ తదితరులు పాల్గోన్నారు.
No comments:
Post a Comment