Friday, October 22, 2010

ఓయూలో - కొమరం భీం వర్ధంతి సభ


ఆదివాసి, దళిత బలహీన వర్గాల ఆరాధ్య దైవం గిరిజన వీరుడు కొమరం భీం వర్ధంతి సభ  ఓయూ జాయింట్ యాక్షన్ కమిటి నాయకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్శిటీ ప్రొఫెసర్ కంచ ఐలయ్య ముఖ్యవక్తగా విచ్చేసి మాట్లాడాడు.కొమరంభీం జల్,జంగ్,జమీన్,అనే నినాదం తొ హక్కులకోసం పోరాడిన యోదుడని కొమురం భీం కొనియాడాడు. ఈ కార్యాక్రమంలో జాక్ నాయకులు వంగపల్లి శ్రినివాస్, స్టాలిన్,దరువు అంజయ్య, లింగస్వామీ,మందాల భాస్కర్,విజయ్ తదితరులు పాల్గొన్నారు                            

No comments:

Post a Comment