ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి వచ్చేనెల 19 నుండి యాత్ర ప్రారంభమౌతున్నాట్లు తెలంగాణ జాయింట్ యాక్షన్ ప్రతినిధులు ప్రకటించారు..వచ్చే పార్లమెంట్ సమవేశాలలొనే ప్రత్యేక తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టలనే డిమాండ్ తో పాటు ప్రజలను చైతన్య పరిచేందుకు ఈ యాత్ర జరుగుతుంది.12 రోజులపాటి జరిగే ఈ యాత్రలో పన్నెండు బృందాలు పది జిల్లలలో పర్యటిస్తాయి.
No comments:
Post a Comment